ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్…

నాగర్ కర్నూలు – తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకటయ్య – స్థానిక పెద్ద చెరువు వద్ద వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సరికొత్త ఆలోచనలతో ఏఐసీసీ…

వ్యూహాల్లో దిట్టలకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జీ మొదట నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వారినే ఎంపిక…. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ లో…. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒరిస్సా లో…… ఆ రెండు రాష్ట్రాల్లో…

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు…

అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తే చర్యలు తప్పవు…

తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అధిక ధరను గుర్తించి స్వాధీనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు గర్భ విచ్ఛిన్న మాత్రల పై విచారణ తనిఖీల్లో అధికారులు అరవింద్ రెడ్డి,కిరణ్ కుమార్ నర్సంపేట ఔషధాలను అధిక ధరలకు విక్రయించవద్దని వరంగల్,హన్మకొండ ఔషధ తనిఖీ…

తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు…

తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసుచెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామిపై.. తమిళనాడులోని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు పెట్టింది. ఆమె విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్‌లో…

మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం…

మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు సహా 42 రకాల ఔషధాల ధరలను కేంద్రం తగ్గించింది. యాంటిసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయాటిక్స్ ధరలను తగ్గించింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా…

ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం…

ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్‌కు షెడ్యూల్‌ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి…

జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర…

జమ్మూకశ్మీర్‌లోప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. 52 రోజులపాటు సాగే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. దక్షిణ కశ్మీర్‌…

లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్‌వో అరెస్టు..

లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మణ్‌సింగ్‌ను అరెస్టు చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్‌, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.…

ఐనవోలు:బైక్ ని ఢీ కొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు…

లారీ, బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా.. మండలంలోని లక్ష్మీపురం గ్రామ క్రాస్ రోడ్ వద్ద బైక్ ని ఢీ కొట్టిన లారీ. ఈ ఘటనలో వినయ్ కుమార్ అనే…